ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ వరుస విజయాల జోరుకు బ్రేక్ పడింది. గురువారం స్థానిక ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 34-40 తేడాతో యూపీ యోధాస్ చేతిలో ఓటమిపాలైంది.
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) పదో సీజన్లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 49-32తో యూపీ యోధాస్పై అద్భుత విజయం సాధి�
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతున్నది. ప్రత్యర్థులు మారుతున్నా.. ఫలితం మాత్రం మారడం లేదు. శనివారం జరిగిన పోరులో హైదరాబాద్ 35-39తో యూపీ యోధా చేతిలో ఓడింద�