Minister KTR | ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఇటీవల వారణాసిలోని కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా కూలీలతో కలిసి మోదీ భోజనం చేసిన దృశ్యా
CM Yogi | 2022లో ఉత్తరప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తాను ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని, ఆ తర్వాతే ఎన్నికల బ�
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ ముందే చేతులెత్తేశారు. వచ్చే ఏడాది జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూల�
లక్నో: జనాభా నియంత్రణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానున్నది. దీని కోసం ఓ ముసాయిదాను తయారు చేసింది. ఇద్దరి కన్నా ఎక్కువ సంఖ్యలో పిల్లలు కన్నవారు ప్రభుత్వ ఉద్యోగాని
లక్నో: ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ అధినేత్రి మాయావతికి షాక్ తగిలేలా ఉంది. ఆ పార్టీకి చెందిన 9 మంది రెబల్ ఎమ్మెల్యేలు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ను మంగళవారం కలిశారు. వాళ్లు బీఎస్పీని