కేంద్ర బడ్జెట్ 2025-26పై రైతు సంఘాలు పెదవి విరిచాయి. ఎంఎస్పీకి చట్టబద్ధత, రుణ మాఫీ తదితర దీర్ఘకాలిక డిమాండ్లను కేంద్రం ‘క్రూరంగా’ విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజా బడ్జెట్.. రైతు, కార్మిక, పేదల వ్యత�
పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఓ సందేశాన్ని పంపింది. సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతలతో కేంద్ర ప్రభుత్వ అధికారులు శనివారం సుమారు ర
గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా ట్రాక్టర్ మార్చ్లు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆదివారం పిలుపునిచ్చింది. రైతుల పెండింగ్ డిమాండ్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చర
తమ డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన రైల్ రోకో ఆందోళనతో బుధవారం పంజాబ్లోని పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చాలన�
తాము చేస్తున్న పోరాటంతో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) చేతులు కలపాలని పంజాబ్ రైతు నేత సర్వన్ సింగ్ పంఢేర్ ఆదివారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆ సంఘానికి లేఖ రాసినట్టు ఆయన తెలిపారు.
Gurnam Singh : గత కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్న రైతు నేతల్లో చీలిక వచ్చింది. ఇప్పటివరకు యునైటెడ్ కిసాన్ మోర్చా (యూకేఎం) లో క్రియాశీలకంగా ఉన్న యోగేంద్ర యాదవ్, రాకేశ్ తికాయత్ - గుర్నామ్సింగ్ చాదుని మధ్య విభే�