ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు ఎంఈఓ కొమరయ్యకు వినతిపత్రం అందించారు. డివిజన్ కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో శుక్రవారం ప్రవేట్ పాఠశాల ఆగడాలను అధ�
R. Krishanaiah | టీచర్ పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం నిరుద్యోగ, ఉద్యోగ సంఘాలతో చర్చించి మెగా డీఎస్సీ ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య (MP R. Krishnaiah) కోరారు.
అన్ని రంగాల వారిలో దాగి ఉండే సృజనాత్మకత వెలికితీతకు ఉద్యోగ, ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమ పోస్టర్ను కలెక్
రాష్ర్టాల హక్కుల కోసం కేంద్రప్రభుత్వంపై చేసే పోరాటానికి సీఎం కేసీఆర్ నేతృత్వం వహించనున్నారా..? హక్కులను కాపాడుకునేందుకు, కోల్పోయిన వాటిని సాధించేందుకు బీజేపీయేతర రాష్ర్టాల ముఖ్యమంత్రులను ఆయన ఏకం చేయ�
కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కార్మికలోకం భగ్గుమంది. దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె మొదటి రోజైన సోమవారం ఉమ్మడి జిల్లాలో సక్సెస్ అయింది. క
ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష, ఇతర కార్మిక, ప్రజాసంఘాల పిలుపుతో నగరంలో సార్వత్రిక సమ్మె తొలిరోజు విజయవంతమైంది. బ్యాంకులు, బీమా, తపాలా, టెలికాం, భవిష్యనిధి ఉ�
మణుగూరు: కార్మిక సంక్షేమం కోసం నిస్వార్ధంగా పనిచేస్తున్న టీబీజీకేఎస్పై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు వీ.ప్రభాకర్రావు అన్నారు. గురువారం మణుగూరు ఓసీలో జరిగిన గేట�