గత నెలలో దేశ ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం 5 నెలల గరిష్ఠాన్ని తాకింది. గురువారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఏప్రిల్లో ఎగుమతులు 9.03 శాతం పెరిగి 38.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నార�
తెలంగాణలో మేధావులు అనబడేవారు ఏ విషయం గురించి ఏమంటారా అని సమాజం ఎదురుచూస్తుంటుంది. ఆ విధంగా, 2014-15 నుంచి 2023-24 మధ్య పదేండ్ల కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయమై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన హ్యాండ
మత్తు రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, సీపీ అంబర్ కిశోర్ ఝా కోరారు. గురువారం సామాజిక న్యాయం, సాధికారత కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగం�
నగరంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కేంద్ర మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఎస్టీ యువతకు పరిశ్రమల ఏర్పాటుపై మంగళవారం అవగాహన కల్పించారు.
SCR Awards | దక్షిణ మధ్య రైల్వేకు ఏడు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులు దక్కాయని శనివారం రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఏడాదిలో చేసిన విద్యుత్తు పొదుపునకు ఈ అవార్డులు వరించాయని పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి 21 వరక
SCR Awards | దక్షిణ మధ్య రైల్వే (SCR) కు అవార్డుల పంట పండింది. విద్యుత్ పొదుపు అంశాల్లో ఏడు నేషనల్ ఎనర్జి కన్జర్వేషన్ అవార్డులు అందుకున్నట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు.
నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి తీసుకొచ్చిన చీతాల మరణాలపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఓ ప్రకటన చేసింది. 20 పెద్ద చీతాల్లో ఐదు సహజ కారణాలతోనే మరణించాయని, మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని పే
న్యూఢిల్లీ : కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణకు చెందిన జీ కిషన్ రెడ్డి ఇవాళ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగ