సభా సమావేశాల్ని అడ్డుకుంటే నష్టపోయేది ఎంపీలేనని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. రభసకు, నాటకీయతకు పాల్పడే పార్టీల నాయకుల వల్ల పార్లమెంట్ సభ్యులకు నష్టం వాటిల్లుతుందని అన్నారు.
సౌదీ అరేబియాతో హజ్ ఒప్పందంపై భారత్ సోమవారం సంతకం చేసింది. ఈ ఏడాది భారత్ నుంచి 1,75,028 మంది యాత్రికులు హజ్కు వెళ్లడంపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, సౌ�
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ లోక్సభలో విపక్ష నేతగా `పూర్తిగా బాధ్యతా రాహిత్య` ప్రసంగం చేశారని కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిరెన్ రిజిజు ఆరోపించారు.
‘న్యాయం లభించటంలో జాప్యం.. న్యాయం దక్కకపోవటంతో సమానం’ అనేది ప్రసిద్ధ నానుడి. దీనినే మరొక విధంగా కూడా తీసుకోవచ్చు. దక్కిన న్యాయం అర్థం కాకపోతే కూడా న్యాయం లభించనట్లే. మన దేశంలో ప్రజాస్వామ్యానికి మూలస్తంభ�