Irrigation Projects | రాష్ట్రంలోని ఆనకట్టల భద్రతపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని, జాతీయ ఆనకట్టల భద్రత చట్టం-2021 అమలులో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణ, ఏపీ మధ్య జలవివాదాల పరిష్కారానికి 12 మంది అధికారులతో కమిటీ వేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఢిల్లీలో కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఇటీవల ఇరు రాష్ట్రాల సీఎ
తెలంగాణలో కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు 200 టీఎంసీల గోదావరి వరద జలాలను ఉపయోగించుకునేలా ఇచ్చంపల్లి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మిస్తామని, అందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతితో పాటు న
Banakacherla | బనకచర్ల ప్రాజెక్టు అనుమతులను అడ్డుకునేందుకే సీఎం ఢిల్లీకి వెళ్తున్నారని ప్రభుత్వం లీకులు ఇచ్చింది.. దీనికి తగ్గట్టే ఢిల్లీలో కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ అపాయింట్మెంట్ కూడా తీసుక
Godavari-Banakacharla Project | గోదావరి బేసిన్ నుంచి గోదావరి -కృష్ణ- పెన్నా నదుల అనుసంధాన పథకానికి 200 టీఎంసీల నీటిని మళ్లించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప�