World Economic Forum | వచ్చే జనవరి 20 నుంచి ఐదు రోజులు జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు ఏడుగురు కేంద్ర మంత్రులు, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరు కానున్నారు.
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ లోక్సభలో విపక్ష నేతగా `పూర్తిగా బాధ్యతా రాహిత్య` ప్రసంగం చేశారని కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిరెన్ రిజిజు ఆరోపించారు.
Google Play Store | సర్వీస్ ఫీజు చెల్లించని కొన్ని యాప్స్ను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించడం సరి కాదని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
Smart Phones | 2014లో దేశీయ అవసరాల్లో 78 శాతం విదేశాల నుంచి స్మార్ట్ ఫోన్లు దిగుమతి చేసుకుంటే.. 2023లో 99.2 శాతం ‘మేడిన్ ఇండియా’ ఫోన్లు దేశీయంగా అమ్ముడవుతున్నాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ త