పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ సంకల్ప యాత్ర అట్టర్ప్లాప్ అయింది. రాష్ట్రస్థాయి నాయకత్వానికి తోడు కేంద్రమంత్రి పరుషోత్తం రూపాలా వచ్చినా స్పందన కరువైంది.
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అధికారం చేపట్టబోయే పార్టీలేవో తేలిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి కాబోయే ముఖ్యమంత్రులెవరన్న అంశంపైనే. ముఖ్యంగా బీజేపీ గెలిచిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్�
భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన రెండు పెద్ద తప్పిదాల వల్ల కశ్మీర్ ప్రజలు గత కొన్ని దశాబ్దాలుగా కష్టాలు, బాధలు పడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆరోపించారు. కశ్మీర్ మొత్తాన్ని మన అధీన�
కేంద్ర మంత్రి అమిత్షా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఖమ్మానికి చెందిన నేతల మధ్య వివాదం చోటుచేసుకున్నది. ఖమ్మం నగరంతోపాటు సభావేదిక స్థలమైన ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశా�
బీజేపీ నాయకులు భారత్లో బలవంతంగా సావర్కర్ ఆలోచనలను అమలు చేస్తున్నారు. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో హిందూత్వ విధానాన్ని ఉపయోగిస్తున్న విధానమే అందుకు ఉదాహరణ.