జమిలి ఎన్నికల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం మరోసారి సమర్థించింది. లోక్సభ, రాష్ర్టాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజాధనం ఆదా అవుతుందని పేర్కొన్నది.
సుప్రీంకోర్టు కొలీజియంపై విమర్శలతో వార్తలో నిలుస్తున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు.. తాజాగా రాజకీయ సంబంధాలు ఉన్న లాయర్లు కూడా న్యాయమూర్తులు అవ్వొచ్చన్న అభిప్రాయాన్ని సమర్థించడంపై చర్చ జరుగు�
రాజకీయంగా అంతగా ప్రాధాన్యమంటూ లేని కిరణ్ రిజిజు అత్యున్నత న్యాయస్థానంపై అహంకారపూరితంగా అవాకులు, చెవాకులు పేలటాన్ని ఏ విధంగానూ అర్థం చేసుకోలేం. ఇటీవల ఒక టీవీ కార్యక్రమంలో రిజిజు కొలిజీయంపై ఎంతో అగౌరవం
న్యాయమూర్తులను నియమించేందుకు ప్రస్తుతం ఉన్న సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ అపారదర్శకంగా ఉన్నదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం వ్యాఖ్యానించారు.