అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో విని నేర్చుకున్నాడని మహాభారతంలో ఉంది. ఇదే నమ్మకాన్ని తమ ప్రభుత్వ విధానంగా ఆచరణలో పెట్టాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అ�
‘గర్భవతి బలహీనత, ఆమె గర్భస్థ శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పుట్టినప్పటి నుంచి ఐదేండ్ల వరకు ఎదుగుదల లోపించే అవకాశం ఉంది. గర్భిణి అధిక రక్తహీనతతో బాధపడుతుంటే పుట్టబోయే బిడ్డ బరువు నిర్దిష్ట ప్రమాణా�
Chief Justice DY Chandrachud: చీఫ్ జస్టిస్ చంద్రచూడ్.. తన చాంబర్లో ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ కేసును డిస్కస్ చేశారు. ఆ అమ్మాయికి పుట్టబోయే బిడ్డ గురించి మిగితా జడ్జిలతో కలిసి 40 నిమిషాల పాటు చర్చించారు.