విదేశీ విశ్వవిద్యాలయాల్లో అవలంబిస్తున్నట్టుగా భారతీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు తీసుకునే కొత్త విధానం అమలులోకి రానున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన�
జాతీయస్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా నేషనల్ క్రెడిట్ ఫ్రేంవర్ రూపొందించామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ మామిడాల జగదీశ్కుమార్ స్పష్టంచేశారు.
UGC Chariman | దేశంలో విదేశీ వర్సిటీలకు చెందిన క్యాంపస్లను ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలిస్తున్నామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ ఎం జగదీశ్కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఆస్ట్రే
నూతన విద్యా విధానం ద్వారా దేశవ్యాప్తంగా నాలుగేండ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెడుతున్నప్పటికీ ప్రస్తుత మూడేండ్ల డిగ్రీ కోర్సు రద్దు కాదని యూజీసీ చైర్మన్ జగదీశ్కుమార్ తెలిపారు.