ఉగాది పర్వదినం సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం లో మంగళవారం ఆలయ వర్గాలు పంచాంగ శ్రవణం నిర్వహించా రు. ఆలయంలో ఏఈవో బుద్ది శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరశైవ ఆగమ పండితులు, అర్చకస్వాములు పంచాంగ శ్�
తెలుగు సంవత్సరం ఉగాది నుంచి మెట్రో రైలు ప్రయాణికులకు 3 కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నామని ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మెట్రో ప్రయాణికుల కోసం 3 ఆఫర్లు 6 నెలల పాటు అందుబాటులో ఉంటాయని వ�
తెలుగు సంవత్సరాది నేడు ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు నుంచి నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. మంగళవారం క్రోధినామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో పంచాంగ శ్రవ ణం, ఉగాది పచ్చడి వితరణ, కవి సమ్మేళన
తెలుగు సంవత్సరానికి తొలి అడుగు.. వినసొంపైన కోయిల రాగం.. పచ్చనిచివుళ్లు తొడిగిన కొమ్మలు.. కొత్త ఆశలతో రైతుల ఏరువాక.. మంచి చెడులను తెలుసుకునే పంచాంగ శ్రవణం.. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పర్వదినం.. తెలుగు ప్రజల పండ
శ్రీరామ నవమి, పట్టాభిషేకం మహోత్సవాలను తిలకించేందుకు వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి స్వచ్ఛంద సంస్థలు, అధికారులతో సహకరించాలని భద్రా�