మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై చెరువుగట్టుపై అతివేగంగా వెళ్తున్న క్రమంలో ప్రమాదవశత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెరువులో పడగా.. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్�
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని కుశాలపురం గ్రామానికి చెందిన పగిడి రవి అనే వ్యక్తి స్థానికంగా రైసుమిల్లును నిర్వహిస్తున్నాడు.