ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం వంటి నేరాలకు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న టీవీ-9 మాజీ డైరెక్టర్ రవిప్రకాశ్పై క్రిమినల్ కేసు ఉపసంహరణకు ప్రభుత్వం గత నెల 15న జీవో జారీ చేయడం, దాని ఆధారంగా కూకట్పల్లి
టీవీ9 మాజీ డైరెక్టర్లు వీ రవిప్రకాశ్, ఎంకేవీఎన్ మూర్తిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పీపీ జగన్మోహన్ నాంపల్లిలోని మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదు చేశారు. �
టీవీ9 చానల్ మాజీ సీఈవో వీ రవిప్రకాశ్కు ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. రూ.18 కోట్ల నిధుల దుర్వినియోగం కేసు విచారణలో భాగంగా 2020 డిసెంబర�