భారత సాంకేతిక గూఢచారి విభాగం (ఎన్టీఆర్ఓ)పై ఆధిపత్యం కోసం కేంద్రంలోని ఇద్దరు ప్రముఖులు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్టీఆర్ఓ కొత్త చీఫ్ నియామకంపై కేంద్ర మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాద�
Adhir Ranjan | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద బోస్ మధ్య వాగ్వాదం అవమానకరమని బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి అన్నారు. రాష్ట్ర ప్రతిష్టను ఇది దిగజార్చిందని ఆయన విమర్శించారు.
దేశంలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తూ వెళ్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పులను కూడా ‘బుల్డోజ్' చేస్తున్నది. ఢిల్లీలో పాలనాధికారం ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్
పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్కు శృంగభంగం కలిగింది. రాష్ట్ర క్యాబినెట్ సిఫార్సు చేసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను న్యాయసలహా మేరకే నిర్వహిస్తాననే విచక్షణాధికారం గవర్నర్కు లేదని సుప్రీం కో�
త్వరలో రానున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్లో నయా కాంగ్రెస్ పేరిట పెద్ద ఎత్తున దుమారం రేగబోతున్నదని విశ్వసనీయవర్గాల సమాచారం. ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న రాబోతున్నాయి. యూప