హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న మర్డోర్ ఇంటిలిజెన్స్..వ్యూహాత్మక పెట్టుబడుల్లో భాగంగా గ్లోబల్ మార్కెట్ ఇన్సైట్స్లో మెజార్టీ వాటా 51 శాతంను కొనుగోలు చేసింది.
GST Notices | ఒక నిరుద్యోగ కూలీకి ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) నుంచి నోటీసులు అందాయి. అతడికి చెందిన రెండు కంపెనీలలో కోట్లలో టర్నోవర్ జరిగిందని, ఈ లావాదేవీలకు సంబంధించి లక్షల్లో జీఎస్టీ చెల్లించాల్సి ఉందని రెండు నోటీసు
ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి అంచనాలకుమించి రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.32,500 కోట్ల టర్నోవర్ను సాధించినట్టు కంపెనీ సీఎండీ ఎన్ శ్రీధర్ వెల్లడించారు. రికార్డు స్థాయి టర్నోవర్ సాధించినందుకుగా�
సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ ముగిసిన నాటికి (మూడో త్రైమాసికం) ఆల్టైం రికార్డుగా రూ.23,225 కోట్ల టర్నోవర్ సాధించిందని సీఎండీ శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో రూ.30 వేల కోట్లకుపైగా టర్నోవర్ సాధించాలని సింగరేణి లక్ష్యంగా నిర్ణయించుకొన్నది. ఈ లక్ష్య సాధనకు సింగరేణి అధికారులంతా ప్రణాళికాబద్ధంగా కృష