తుర్కియే (Turkey), సిరియా (Syria) దేశాల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. రెండు దేశాల భూభాగాల్లో కలిపి మొత్తం 45వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
తుర్కియే, సిరియా సరిహద్దుల్లో భూకంపం సంభవించి పది రోజులు కావొస్తున్నాశిథిలాల కింద నుంచి ఇంకా కొంతమంది సజీవంగా బయటపడుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా తుర్కియేలోని కహరామనమారస్ (Kahramanmaras) ప్రాంతంల
తుర్కియే-సిరియా దేశాల్లో మరణమృదంగం కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు 37వేల మందికి పైగా మృతి చెందినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
వ్యాపారవేత్త విజయ్ కుమార్ బిజినెస్ టూర్ కోసం ఇటీవల తుర్కియే వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున తుర్కియే, సిరియా సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం వల్ల ఆయన బస చేసిన ఓ హోటల్ కూడా కూలిపోయింది.
Turkey-Syria Earthquake | టర్కీ-సిరియా సరిహద్దులో ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున సంభవించిన భూకంపం చాలా తీవ్రమైనదని, గత వందేళ్లలో ఆ ప్రాంతంలో ఇంతటి తీవ్రమైన భూకంపం సభవించడం ఇదే మొదటిసారి అని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది.
భారత సైన్యం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలో ఇండియన్ ఆర్మీ మనసుల్ని హత్తుకునే ఫోటో ఒకటి
Turkey-Syria Earthquake | టర్కీ, సిరియా దేశాల్లో మృత్యహేళ కొనసాగుతున్నది. ఆ రెండు దేశాల సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. భూకంప ప్రభావిత ప్రాంతాలు శవాల దిబ్బలుగా మారిపో�
తుర్కియే, సిరియా దేశాలపై సోమవారం విరుచుకుపడిన భూకంప విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ మృతి చెందిన వారి సంఖ్య 9,500కి చేరినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల�
తుర్కియే, సిరియా దేశాలపై సోమవారం విరుచుకుపడిన భూకంప విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రకృతి విలయంలో ఇప్పటి వరకు 8,300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 435 సార్లు భూమి తీవ్రంగా కంపించినట్లు తుర
తుర్కియే, సిరియాలో ప్రకృతి విలయం సృష్టించింది. గంటల వ్యవధిలో సంభవించిన మూడు వరుస భూకంపాలతో రెండు దేశాలూ చిగురుటాకులా వణికిపోయాయి. భారీస్థాయిలో ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది.
టర్కీ, సిరియాను భారీ భూకంపం అతలాకుతలం చేసేసింది. భూకంపం ధాటికి రెండు దేశాల్లో కలిపి మొత్తం 1700 బిల్డింగ్లకు పైగా ధ్వంసం అయ్యాయి. భూకంపం సమయంలో ఇళ్లు, బిల్డింగ్లు కూలిపోతున్న భయానక దృశ్యాలు ప్రస్తుతం సోష�