భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తుడుందెబ్బ నూతన కమిటీని శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ సమక్షంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలెబోయిన వెంకటనానాయణ ఆధ్వర్యంలో ఏకగ్
అడ్డదారిన ఎస్టీ రిజర్వేషన్ను అనుభవిస్తున్న లంబాడీలను ఎస్టీ రిజర్వేషన్ నుండి వెంటనే తొలిగించాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డా.మైపతి అరుణ్కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసులు ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ధర్మయుద్ధం సభ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. కాంగ�
బీసీ సంఘాల ఐక్య వేధిక ఈ నెల 18న ఇచ్చిన రాష్ట్ర బంద్కు తుడుందెబ్బ మద్దతు ఇస్తుందని ఆ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బచ్చలి వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్తి రాంప్రసాద్ తెలిపారు.
'మా భూమి మకే కావాలి ' అని ఆదివాసీలు అశ్వారావుపేట నుండి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. చంటి పిల్లలకు ఎత్తుకొని, యువకులు, వృద్ధులు సుమారు 80 కిలోమీటర్లు 150 కుటుంబాలు మూడు రోజులుగా పాదయాత
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ, ఏజేన్సీ సంఘాలు ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో తుడుం దెబ్బ, ఏజెన్సీ నాయకులు ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట బై�