TTD | తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఆన్లైన్లో దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు మధ్యవర్తులను సంప్రదించవద్దని టీటీడీ మరోసారి సూచించింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. సోమవారం 81,831 మంది భక్తులు దర్శనం చేసుకోగా, 34,542 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
TTD | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని 2022 ఏడాదిలో 2.35 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1,320 కోట్లు. శ్రీవారికి 1.08 కోట్ల మంది భక్తులు
హైదరాబాద్: కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ తీపి కబురు అందించింది. ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరుమల వెళ్లే