కరీంనగర్ జిల్లాలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం ఇక్కడి ప్రజల అదృష్టమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
తిరుమల ఘాట్ రోడ్డులో బుధవారం ప్రమాదానికి గురైన ఎలక్ట్రిక్ బస్సులో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని ఒలెక్ట్రా సంస్థ ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. బుధవారం జరిగిన బస్సు ప్రమాద ప్రాం తాన్ని �
సుదూర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని భక్తుల కోసం దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. జమ్ములోని మజీన�
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరిరోజు బుధవారం చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 వర�
సెయింట్ లూయిస్ నగరంలో భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున వైభవోపేతంగా నిర్వహించారు. ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్లో శ్రీవారి కల్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది...