భద్రాచలం సీతారామచంద్ర స్వామి కళ్యాణ తలంబ్రాలు భక్తుల ఇంటి వద్దకే అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. భద్రాచలం వెళ్లలేని భక్తులు కోరుకున్న ప్రాంతానికి ప్యాకెట్లను ఇచ్చేలా చర్చలు చేపట్టింది.
టీఎస్ ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో లాజిస్టిక్స్ విభాగ నెట్వర్ను మరింతగా విస్తరిస్తున్నామని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపా రు.
దిల్సుఖ్నగర్ బస్టాండ్లో నూతనంగా ఏర్పాటు చేసిన లాజిస్టిక్ కౌంటర్ను గురువారం ప్రారంభించేందుకు సిద్దం చేశారు. ప్రస్తుతం అన్ని రకాల పార్సిల్స్ను చేర వేస్తున్న ఆర్టీసీ సంస్థ.. తన సేవలను మరింత విస్తర
Medaram Prasadam | మేడారం సమ్మక, సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల ఇండ్ల వద్దకే ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి టీఎస్ఆర్టీసీ బుధవారం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు దేవాదాయ శాఖతో టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒక ఒప�
Sri Rama Navami | రాష్ట్రంలోని రామభక్తులకు టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.116 చెల్లిస్తే చాలు.. భ ద్రాద్రి రాములోరి ముత్యాల తలంబ్రాలు, ఇం టివద్దకే తెచ్చి ఇస్తామంటూ ప్రకటించింది.