893 పోస్టులు క్యారీ ఫార్వర్డ్ తదుపరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ సమావేశంలో టీఎస్పీఎస్సీ నిర్ణయం హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): స్టాఫ్నర్సు నోటిఫికేషన్లో ప్రకటించిన మొత్తం పోస్టుల నుంచి 893 పోస్టులన
ప్రమాణం చేయనున్న చైర్మన్, సభ్యులు హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): నూతనంగా నియామకమైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) శుక్రవారం కొలువుదీరుతున్నది. కమిషన్ చైర్మన్గా నియమితులై
టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకం | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తోపాటు ఏడుగురు సభ్యులను బుధవారం సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వెంటనే
ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులుహైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కి నాలుగు వారాల్లోగా చైర్మన్, సభ్యులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకో
2,418 మందితో టీఎస్పీఎస్సీ జాబితా ప్రకటన హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా 2,418 మంది స్టాఫ్నర్సులు అందుబాటులోకి రానున్నారు. పెండింగ్లో ఉన్న స్టాఫ్నర్సు ఫలితాలను తెలంగాణ పబ్లిక్ స
ఫలితాలు వెల్లడి | స్టాఫ్ నర్సు ఉద్యోగ నియామక ఫలితాలను టీఎస్పీఎస్సీ గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఉద్యోగాలకు 2418 మందిని ఎంపిక చేసినట్లు తెలిపింది.
ప్రొఫెసర్ల భర్తీ | ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీ గా ఉన్న అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీ బాధ్యతను టీఎస్పీఎస్సీకి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది.
హైదరాబాద్ : నిరుద్యోగులకు శుభవార్త. పీ.వీ.నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొత్తం 127 పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక�
హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్పీఎస్సీ) తాత్కాలిక చైర్మన్గా ప్రొఫెసర్ చింతా సాయిలు నియమితులయ్యారు. టీఎస్పీఎస్సీ తాత్కాలిక చైర్మన్గా ఉన్న కృష్ణారెడ్డి పదవీకాలం పూర�
హైదరాబాద్ : అటవీశాఖలోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(ఎఫ్బీవో) పోస్టుల నియామకం కోసం శారీరక పరీక్ష/వాకింగ్ పరీక్ష కోసం షార్ట్లిస్ట్ చేసిన ఐదవ దశ అభ్యర్థుల జాబితాను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన�
హైదరాబాద్ : వివిధ ఉద్యోగ నియామక ఫలితాలను టీఎస్పీఎస్సీ మంగళవారం వెల్లడించింది. ఆంగ్ల మాధ్యమం ఎస్జీటీ ఉద్యోగాలకు 20 మంది, తెలుగు మాధ్యమం ఎస్జీటీ ఉద్యోగాలకు 75 మంది ఎంపికైనట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది. అ�