హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ మెయిల్ను సృష్టించారు. మెయిల్ ఆధారంగా పౌర సరఫరాలు, తెలంగాణ ప్రత్యేక పోలీసు విభాగం, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ�
హైదరాబాద్ : గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ పోస్టుల తుది ఫలితాలను టీఎస్పీఎస్సీ సోమవారం వెల్లడించింది. ప్రిన్సిపల్ పోస్టులకు 187 మంది ఎంపికయ్యారని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు టీఎస్పీఎస్సీ వెబ్�