విద్యుత్తు సంస్థల్లోని డైరెక్టర్ పోస్టులను సర్కారు ఎట్టకేలకు భర్తీచేసింది. ఇన్చార్జి డైరెక్టర్ల స్థానంలో నాలుగు విద్యుత్తు సంస్థలకు రెగ్యులర్ డైరెక్టర్లను నియమించింది.
టీజీ జెన్కోలోని కొందరు అసిస్టెంట్ ఇంజినీర్లకు(ఏఈ) పదోన్నతులు కల్పించిన అధికారులు, పోస్టింగ్స్ ఇవ్వడం మాత్రం మరిచారు. దీంతో నాలుగు నెలలుగా వారికి నిరీక్షణ తప్పడంలేదు.
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం మరో రికార్డును సాధించిది. 1998-99 ఆర్థిక సంవత్సరంలో 137.95 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించగా.. ప్రస్తు
దేశవ్యాప్తంగా విద్యుత్తు కోతలు ఉంటే, తెలంగాణలో మాత్రం 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు పేర్కొన్నారు. కేసీఆర్ మార్గ నిర్దేశంలో ఎని�