బంజారాహిల్స్ : పేదలకు అండగా నిలవడంతో పాటు వారికి చేయూతనిచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తోందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్�
TS Assembly | దేశంలోనే సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్గా సీఎం కేసీఆర్ నిలిచారు అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీజీ మాటలను ఆచరణలో పెట్టిన సీఎం కేసీఆర్ను తెలంగాణ గాంధీ అంటున్నారు. �
తెలంగాణలోని గ్రామీణ జీవనం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుల వృత్తులు, చేతి వృత్తులతో పెనవేసుకున్నది. వ్యవసాయంతో పాటు అనేక అనుబంధ వృత్తులను ఆశ్రయించి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఉత్పత్తి కేంద్రంగా ఉండే గ్రామ�
తెలంగాణలోని విద్యార్థులకు మంచి విద్య, మెరుగైన వసతి, మంచి భోజనం పెట్టాలని, భావి తరాలు ఆరోగ్యంగా, ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. విద్యార్థులపై పెట్టే ఖర్చును భావితరం బాగుకోసం పెట్టే పెట్టుబడిగా
తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహుముఖ వ్యూహాలను అమలు చేస్తున్నారు. మౌళిక సదుపాయాల కల్పనతోపాటు సిటీ ఇమేజ్ ను పెంచేందుకు అవసరమైన ప్రణాళికలనురూపొందించి అమలు చ
తెలంగాణలో సాంస్కృతిక వికాసానికి, క్రీడారంగ అభివృద్ధికి, పర్యాటక రంగాభివృద్దికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. కళాకారులకు వ్యక్తిగతంగా సహాయ సహకారాలు అందచేసింది. ప్రతిభ కలిగిన కళాకారులు, క్రీడాకారులు వి�
ఏ దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా శాంతి భద్రతలు సజావుగా ఉంటేనే పరిపాలన సాఫీగా జరగుతుంది. జనజీవనం ప్రశాంతంగా ఉంటుంది. ప్రగతిశీల సమాజం రూపుదిద్దుకుంటుంది.వలస పాలనాకాలంలో అనేక అలజడులకులోనైన తెలంగాణ స్వయంపాలన�