Delhi sec observed telangana local body polls policy | ఢిల్లీ ఎలక్షన్ కమిషనర్, ఆలిండియా ఎలక్షన్ కమిషనర్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఎస్కే శ్రీవాస్తవ మంగళవారం హైదరాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్
హైదరాబాద్ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి బుధవారం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. సీజేఐతో భేటీ అనంతరం ఎస్ఈసీ �
హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, కౌంటింగ్కు సంబంధించి పాటించాల్సిన కొవిడ్-19 నిబంధనలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి పలు సూచనలు చేశారు. గురువారం రాష్ట్ర ఎన్ని
సిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలిటీకి నామినేషన్ల పర్వం ముగిసింది. మూడు రోజుల్లో 361 మంది అభ్యర్థులు మొత్తం 576 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో టీఆర్ఎస్-208, బీజేపీ-118, కాంగ్రెస్-58, ఎంఐఎం-10, సీపీఐ-1, సీపీఎం-1, స్వతంత్రు�
నాగర్కర్నూల్ : మినీ పురపోరుకు నామినేషన్ల ప్రక్రియ గడువు ముగిసింది. రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేసిన సంగతి �
మహబూబ్నగర్ : మినీ పురపోరుకు నామినేషన్ల ప్రక్రియ గడువు ఆదివారం సాయంత్రంతో ముగిసింది. రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను