ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లేఖ రాయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మా
అసెంబ్లీ ఎన్నికల ముందు దేశ ప్రధాని హోదాలో మోదీ తెలంగాణకు వచ్చి ఎస్సీ వర్గీకరణ చేపడుతామని ఇచ్చిన హామీని వెంటనే అమలుచేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు.
కేసీఆర్ సర్కారు తెచ్చిన దళితబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గోదావరిఖనిలో శనివారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ �
కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ఎస్సీ వర్గీకరణ సాధించే దిశగా మాదిగలంతా సిద్ధం కావాలని, ఇందులో భాగంగా 19న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలు�
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్దిందని, ఇది దళితుల జీవితబంధు అని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ అన్నారు. బుధవారం సూర్యాపేట జి�