ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం వేంపల్లి గ్రామ శివారులోగల ఎస్ఆర్ఆర్ జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. కలెక్టర్ మా
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో భాగంగా ప్రథమ సంవత్సర పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 72 కేంద్రాల్లో అధికారులు ఈ పరీక్�
జూనియర్ కాలేజీలకు అఫిలియేషన్ల జారీలో రాష్ట్ర ప్రభుత్వం నూతన పంథా అనుసరిస్తున్నది. ఏటేటా అఫిలియేషన్లు మంజూరు చేసే పద్ధతికి స్వస్తి చెప్పి మూడు లేదా ఐదేండ్లకు ఒకేసారి అనుమతులు ఇచ్చే విధానానికి శ్రీకార�
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఇంటర్ వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలో పరీక్షలు మొదలుపెట్టి మే మొదటివారం వరకు కొనస�