తెలంగాణ ఏర్పాటు తర్వాత సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలంగా మారిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని చిమ్నాపూర్ గ్రామంలో గురువారం దశాబ్ది ఉత్సవాల్లో �
అన్నదాతలు అరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల్లో విక్రయించాలని అలాగే మూడు రోజుల్లో అమ్మకం నిధులు ఖాతాలో జమ చేస్తారని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభా�
బ్రెయిన్ స్ట్రోక్తో నిమ్స్లో చికిత్స పొందుతున్న భాస్కర్కు ముందస్తు వైద్య చికిత్సల నిమిత్తం చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ ఎల్వోసీని అందజేశారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాల
సీఎం కేసీఆర్ దేశానికే దిక్సూచి కానున్నారని తెలంగాణ హ్యండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. కొండాపూర్ మండలంలోని మల్లేపల్లి-సీహెచ్ గోప్లా రం గ్రామాల మధ్యన కొన్ని సం�