హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో చేపట్టబోయే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించనున్నారు. ఈ సమీక్షా సమావేశాన�
హైదరాబాద్ : హెల్త్ కేర్ 3డీ ప్రింటింగ్ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే టీ హబ్లో 3డీ ప్రింటింగ్ ప్ర�
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగి సహాయకులకు రూ.5 కే భోజనం అందించే కార్యక్రమం గురువారం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉ�
హైదరాబాద్ : ప్రాజెక్టుల నుంచి చుక్క నీరు కూడా లీక్ కాకుండా చూడాలని, గేట్లు, తూములకు సంబంధించిన మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమా�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)ను ఉగాండా ప్రతినిధుల బృందం సోమవారం సందర్శించింది. ఈ మేరకు ఈ బృందం రాష్ట్రంలో సహకార వ్యవస్థ పనితీరు, స్వయం సహాయక, రైతులకు రుణాల పంపిణీపై అధ్య�
ఢిల్లీ : రాష్ట్ర న్యాయ వ్యవస్థను మరింతగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయసాకారాలు అందిస్తుందని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కోర్టు భవనాల నిర్మాణం, న్యాయ వ్య�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధి హామీ వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోజు వారీ వేతనాన్ని రూ. 245 నుంచి రూ. 257కు పెంచింది. పెంచిన ఉపాధి హామీ వేతనాలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్
హైదరాబాద్ : పునరుత్పాదక ఇంధన వనరుల (రెన్యూవబుల్ ఎనర్జీ) రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. అద్భుతమైన తీరును కనబరిచింది. ఈ రంగంలో తొమ్మిది నెలలు ముందుగానే తెలంగాణ వంద శాతం లక్ష్యాన్
హైదరాబాద్ : తెలంగాణ అటవీ శాఖకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. నేషనల్ ఫారెస్ట్ పాలసీ టాస్క్ఫోర్స్, వర్కింగ్ గ్రూపులో పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్కు చోటు దక్కింది. జాతీయ అటవీ విధా�