రాజ్యసభ బీఏసీ సభ్యుడిగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ సోమవారం బులెటిన్ను విడుదల చేసింది.
హైదరాబాద్ : తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో గళం విప్పాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులను ఆదేశించారు. �
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దీనికి టీఆర్ఎస్ ఎంపీలు హాజరయ్యారు. త్వ�
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో ఈ సమావేశం ప్రారంభం అయింది. త్వరలో ప్రారంభం కానున్న పా�
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానున్నది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
సభలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్