సంగారెడ్డి : పార్టీని నమ్ముకున్న వారికి అండగా ఉంటామని మరోసారి నిరూపించారు అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. జిల్లాలోని ఆందోల్ మండలం సాయిబన్ పేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ప్రవీణ్ రోడ్డ�
జీడిమెట్ల, ఏప్రిల్ 5 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అపదలో ఉన్న కుటుంబాలకు తాను ఎల్లప్పుడు అండగా ఉంటానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. సుభాష్నగర్కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్�
ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశానికి వెళ్లొస్తూ రాజు మృతి ఆదుకొంటానని ఎమ్మెల్సీ పల్లా హామీ రాజు పిల్లలకు ఎఫ్డీల అందజేత హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రోడ్డు ప్రమా�
మూడేండ్ల క్రితం అనారోగ్యంతో పార్టీ కార్యకర్త కొమురయ్య మృతి పెద్దదిక్కు కోల్పోయి ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొంటున్న కుటుంబం కొమురయ్య కూతురు వివాహానికి కేటీఆర్ రూ.3 లక్షల ఆర్థికసాయం ఎల్లారెడ్డిపేట, డిసెంబర�
మంత్రి కేటీఆర్ | టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని.. ఎవరూ అధైర్యపడొద్దని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నర్సింహులపల్లికి చెందిన టీఆర్ఎస�