రీజినల్ రింగ్రోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగం భూసేకరణలో రైతులకు చెల్లించాల్సిన పరిహారంపై అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ట్రిపుల్ఆర్ భూసేకరణలో రైతులతో ఆర్డ�
ట్రిపుల్ఆర్ భూ నిర్వాసితులకు ఎకరానికి రూ.30 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి లేఖ రాసినట్టు తెలిసింది. రాష్ట్రంలో పవర్ ప్రా
ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములిచ్చిన రైతులందరికీ జనవరిలో మీర్ఖాన్పేట్లో ఇండ్ల స్థలాలు ఇస్తామని, రైతులకు పైసా ఖర్చు లేకుండా వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించటంతో పాటు పొజిషన్ కూడా ఇస్తామని రంగారెడ్డి
ట్రిపుల్ఆర్ దక్షిణ భాగం భూసేకరణకు ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. సదాశివపేట మండలం పెద్దాపూర్, కొండాపూర్ మండలం గిర్మాపూర్ గ్రామాల మీదుగా 65వ జాతీయ రహదారిపై నిర్మించనున్న సర్కిల్కు ఇరు గ్రామాల అన్నద�