Bob Cowper : ఆస్ట్రేలియా క్రికెట్లో విషాదం నెలకొంది. ఆ దేశ మాజీ క్రికెటర్ బాబ్ కౌపర్ (Bob Cowper ) కన్నుమూశాడు. కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 84 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచాడు.
వన్డేలలో ఒక జట్టు అంతా కలిసి 300 పరుగుల స్కోరు చేయడానికి ఎంతో శ్రమించాలి. కానీ ముంబైకి చెందిన 14 ఏండ్ల యువ క్రికెటర్ ఇరా జాదవ్ మాత్రం.. ఒక్కతే 346 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డేలలో ట్రిపుల�
పాట్నా: బీహారీ క్రికెటర్ షకీబుల్ గని రికార్డు క్రియేట్ చేశారు. మిజోరం జట్టుతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో.. అరంగేట్రం చేసిన 22 ఏళ్ల షకీబుల్.. ట్రిపుల్ సెంచరీ చేశాడు. 405 బంతుల్లో 341 రన్స్ చేసి ఔటయ్యా�
దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే బీహార్ ఆటగాడు సకీబుల్ గనీ (405 బంతుల్లో 341; 56 ఫోర్లు, 2 సిక్సర్లు) అరుదైన ఘనత సాధించాడు. సుదీర్ఘ చరిత్ర కలిగిన టోర్నీలో బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచర�