లక్ష్మీదేవిపల్లి మండలంలోని వేపలగడ్డను అధికారులు పట్టించుకోకపోవడంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. పంచాయతీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినప్పటికీ ప్రస్తుత కాంగ్�
లగచర్ల సమీపంలో ఏర్పాటు చేస్తున్న కంపెనీలు ఏవో తెలియడం లే దు. ఎవరికోసం, ఎందుకోసం భూసేకరణ చేపడుతున్నారనేది గిరిజనుల అభిప్రాయాలను బట్టి అర్థమవుతుందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జలోతు హుస్సేన్ అన్నారు.
దహెగాం మండలం ఖర్జీ గ్రామ పరిధిలోని లోహ గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయి గిరిజనులు ఇబ్బందులు పడుతుండగా, ఈ నెల 9న ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ పేజీలో ‘అంధకారంలో లోహ’ పేరిట కథనం ప్రచురితమైంది.