Huge Protest Rally In Manipur | మణిపూర్లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించడంతోపాటు వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడంపై పెద్ద ఎత్తున నిరసనలు (Huge Protest In Manipur) వెల్లువెత్తాయి.
ఆదివాసీ ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జైనథ్ మార్కెట్ యార్డు ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్�
అహ్మదాబాద్ : ప్రత్యర్ధి వర్గానికి చెందిన వారితో మాట్లాడిందనే ఆగ్రహంతో గిరిజన మహిళను ఆమె ఇంటి ఎదుట నడిరోడ్డుపైనే దారుణంగా హింసించిన ఘటన గుజరాత్లో కలకలం రేపింది. దహోద్ జిల్లాలో జరిగి�
‘కరోనా వ్యాక్సిన్ వేయించుకోండమ్మా!’ అంటే, విద్యావంతులైన నగర మహిళలే ‘వామ్మో వ్యాక్సినా?’ అంటూ అపోహలు, భయాలతో ఆమడదూరం వెళ్తున్నారు. ఆధునిక నాగరికతకు బహుదూరం బతికే ఆదివాసీ మహిళలు మాత్రం కరోనా వ్యాక్సిన్