ఆదివాసీ ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జైనథ్ మార్కెట్ యార్డు ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్�
అహ్మదాబాద్ : ప్రత్యర్ధి వర్గానికి చెందిన వారితో మాట్లాడిందనే ఆగ్రహంతో గిరిజన మహిళను ఆమె ఇంటి ఎదుట నడిరోడ్డుపైనే దారుణంగా హింసించిన ఘటన గుజరాత్లో కలకలం రేపింది. దహోద్ జిల్లాలో జరిగి�
‘కరోనా వ్యాక్సిన్ వేయించుకోండమ్మా!’ అంటే, విద్యావంతులైన నగర మహిళలే ‘వామ్మో వ్యాక్సినా?’ అంటూ అపోహలు, భయాలతో ఆమడదూరం వెళ్తున్నారు. ఆధునిక నాగరికతకు బహుదూరం బతికే ఆదివాసీ మహిళలు మాత్రం కరోనా వ్యాక్సిన్