అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థిని మృతిచెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో సోమవారం చోటుచేసుకున్నది. తోటి విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం గిరిజన ఆశ్రమ ప
Tribal School | మంచిర్యాల జిల్లా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. బుధవారం ఉదయం ఒక్కసారిగా పాఠశాల నుండి బయటకు వచ్చిన విద్యార్థులు రోడ్డు పైకి వచ్చి పీవో మేడమ్ రావాలి అంటూ నినాదాలు చేస్తూ రోడ్�
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు మద్యం తాగి విధులకు హాజరై అయ్యప్ప భక్తుడిపై చిందులేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. గ్రామంలో ఫోన్ సిగ్�
గిరిజనుల విద్యాభివృద్ధి, ఆర్థికాభివృద్ధికి, రైతుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఐటీడీఏలను నెలకొల్పిందని, ఇవి గిరిజనులకు దేవాలయాల వంటివని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్నాయక�