గ్రామాల్లో యూరియా సంచుల కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఓ పక్క వరి పంటకు పొట్ట దశకు వచ్చే పరిస్థితి ఉండటంతో ఈ చాలిచాలని అందని యూరియా సంచుల కోసం అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. సంచుల కోసం పండుగలు, పబ�
వర్షాకాలం సీజన్ లో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. ఇస్సాపల్లి గ్రామంలో బుధవారం యూరియా కోసం రైతుల ఉదయం నుంచి సొసైటీ గోదాం వద్ద బారులు తీరారు. యూరియా రాకపోవడంతో సొసైటీ గోదాం వద్ద సుమారు 200 మంది రైతులు చెట్ట
కాజీపేట పట్టణంలో ప్రధాన రోడ్డుకు పక్కల ఉన్న చెట్ల కొమ్మలను గత మూడు, నాలుగు రోజుల క్రితం నరికి రోడ్డుపై పడేయడంతో వాహన దారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు.