‘ఇసుక కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే ఇంటికే వస్తుంది’ అంటూ టీజీఎండీసీ అధికారులు చెప్తున్న మాటలు బూటకమని తేలిపోయింది. ఒక్కో లారీ ఇసుక బుకింగ్కు రూ. 6 వేల లంచం సమర్పించ�
మోర్తాడ్ మండలంలో పేరుకే సక్రమం అంతా అక్రమం అన్నట్లుగా కొనసాగుతుందీ ఇసుక రవాణా. సుంకెట్, ధర్మోరా గ్రామశివారుల్లోని పెద్దవాగులో ఇసుకను తరలించేందుకు అధికారులు అనుమతినిచ్చారు. వేబిల్లులు మంజూరు చేస్తు�
భీమ్గల్లో ఇసుక అక్రమ రవాణా దందా మూడు పువ్వులు.. ఆరుకాయలు అన్నచందంగా నడుస్తున్నది. కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఉదయం కప్పల వాగులోనుంచి డంపు చేయడం, రాత్రి అయ్యిందంటే భారీ లారీల్ల�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇసుక రవాణా, తవ్వకాలపై అనాధికార నిషేధం కొనసాగుతున్నది. దీంతో అక్రమార్కులు కృత్రిమ కొరత సృష్టించి వినియోగదారులకు ఎక్కువ ధరకు ఇసుక విక్రయిస్తున్నారు. కొ
ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న కానిస్టేబుల్ హత్యకు గురైన సంఘటన కర్ణాటకలోని నారాయణపుర గ్రామంలో గురువారం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ మైసూరు చౌహాన్, కానిస్టేబుల్ ప్రమోద్ దోమని బీమా నది నుంచి అక్రమ