కలబురగి: ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న కానిస్టేబుల్ హత్యకు గురైన సంఘటన కర్ణాటకలోని నారాయణపుర గ్రామంలో గురువారం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ మైసూరు చౌహాన్, కానిస్టేబుల్ ప్రమోద్ దోమని బీమా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను బైక్పై వెంబండించారు. బైక్పైకి ట్రాక్టర్ను ఎక్కించడంతో చౌహాన్ మృతి చెందారు.