24 ఏండ్లకే నేర ప్రవృత్తిని ఎంచుకుని హత్యలు, దోపిడీ లు, దొంగతనాలకు తెగబడుతోన్న సైకో క్రిమినల్ రియాజ్ ఎట్టకేలకు నిజామాబాద్ పోలీసులకు దొరికాడు. 40 గంటల పాటు తీవ్రంగా శ్రమించిన పోలీసులకు సారంగపూర్ సమీపంలో
ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న కానిస్టేబుల్ హత్యకు గురైన సంఘటన కర్ణాటకలోని నారాయణపుర గ్రామంలో గురువారం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ మైసూరు చౌహాన్, కానిస్టేబుల్ ప్రమోద్ దోమని బీమా నది నుంచి అక్రమ