దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ కొలిక్కి రావడం లేదు. దసరా పండుగకు ముందు, ఈనెల 7 తర్వాతే పూర్తి చేస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన అధికారులు వారం రోజులు గడిచినా బదిలీలపై ఎ�
విద్యుత్ శాఖలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంసెట్ కౌన్సెలింగ్ తరహాలో ఉద్యోగుల బదిలీలు చేపట్టడం, ఒకే తరహా పోస్టు ల్లో మళ్లీ పనిచేసేందుకు అవకాశం లేకుండా వెబ్ అప్లికేషన్ను ర�
ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో ఉద్యోగుల బదిలీకి సంబంధించిన మార్గదర్శకాలను సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి శుక్రవారం జారీ చేశారు. ప్రస్తుత ఉద్యోగంలో 2024 జూన్ 30 నాటికి రెండేళ్లు పూర్తి
రాష్ట్రంలోని ఆర్థిక శాఖ డైరెక్టర్ వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో జరిగిన ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు జరిగాయని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ విభాగంలో నిబంధనలకు వ్యతిరేకంగా బదిలీలు జరిగాయని �
అటవీ శాఖలో ఇటీవల జరుగుతున్న ‘మార్పు’లు కలకలం సృష్టిస్తున్నాయి. ఉద్యోగులను బదిలీ చేయడం, మాతృశాఖలకు తిరిగి రమ్మనడం, కొత్తవారిని అవసరం ఉన్న శాఖలకు పంపడం నిరంతరం జరిగే ప్రక్రియే.