Train tragedy | యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి బీబీనగర్ దగ్గర రైల్వే ట్రాక్ దాటుతున్న ఓ వృద్ధుడిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దాంతో వృద్ధుడు రైలు ఇంజిన్కు �
Triple train crash | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జూన్ 2న జరిగిన ఘోర రైలు ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన 43 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది.
Mamata Banerjee | ఒడిశా రైలు ప్రమాద ఘటనకు సంబంధించి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, రైల్వే శాఖ మాజీ మంత్రి మమతా బెనర్జి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా అమెరికా అధ్యక్షుడు కూడా సంతాపం ప్రక�
Odisha train accident | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైళ్ల ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 288కి చేరింది. 900 మందికి పైగా గాయాలయ్యాయి. స్థానిక దవాఖానల్లో చికిత్స పొందుతున్న వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస�
Odisha Train Accident |‘కవచ్' వ్యవస్థ ఉంటే కచ్చితంగా ఈ ఘోర రైలు ప్రమాదం జరిగి ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ రైల్వే చరిత్రలోనే గొప్ప టెక్నాలజీ అయిన ‘కవచ్'ను తామే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కేంద
Ashwini Vaishnaw: ప్రస్తుతం తమ ఫోకస్ మొత్తం రెస్క్యూ ఆపరేషన్పై ఉందని రైల్వే మంత్రి వైష్ణవ్ వెల్లడించారు. గాయపడ్డవారికి చికిత్స అందించడమే తమ లక్ష్యమన్నారు. రైలు ప్రమాదంలో ఏదైనా నిర్లక్ష్యం ఉ�