బాలీవుడ్ స్టార్ నటుడు, రియల్ హీరో సోనూసూద్ను రైల్వే అధికారులు సున్నితంగా హెచ్చరించారు. ఇటీవల ఆయన పోస్టు చేసిన ఓ వీడియోనే ఇందుకు కారణమైంది. డిసెంబర్ 13వ తేదీన సోనూసూద్ ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చే
రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) నూతన మార్గదర్శకాలు జారీచేసింది. ముఖ్యంగా రాత్రి పూట ప్రయాణించే వారి కోసం వీటిని విడుదల చేసింది. వీటిని పాటించని ప్ర�
న్యూఢిల్లీ: రైలులో టీ కొన్న ఒక ప్రయాణికుడు షాకయ్యాడు. కప్పు టీ రూ.20 కాగా, దానికి అదనంగా సర్వీస్ చార్జీ కింద రూ.50 వసూలు చేశారు. దీంతో ఆ ప్రయాణికుడు కప్పు టీ కోసం రూ.70 చెల్లించాల్సి వచ్చింది. జూన్ 28న ఒక ప్రయాణి�
న్యూఢిల్లీ: త్వరలో హౌరా నుంచి ఢిల్లీకి 12 గంటల్లో రైలులో చేరవచ్చు. ఈ రైలు మార్గంలోని ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో హౌరా-ఢిల్లీ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ మేరకు 1,500 కిలోమీటర�
ప్రత్యేక రైలులో సొంతూరికి రాష్ట్రపతి కోవింద్ | రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శుక్రవారం ఉత్తరప్రదేశ్ కన్పూర్లోని తన స్వస్థలం పారౌఖ్కు వెళ్లనున్నారు. రైలు మార్గం ద్వారా సొంతూరుకి చేరుకోనున్నారు.