Drunk Passenger Hits Loco Pilot | రైలు ఆలస్యంపై ఒక ప్రయాణికుడు ఆగ్రహం చెందాడు. మద్యం మత్తులో ఉన్న అతడు లోకో పైలట్తో గొడవ పడ్డాడు. ఆపై ట్రైన్ డ్రైవర్ తలపై రాయితో కొట్టాడు. (Drunk Passenger Hits Loco Pilot) దీంతో లోకో పైలట్ తలకు గాయం కావడంతో రక్త
సమయ పాలన పాటించనందుకు రైల్వేకు వినియోగదారుల ఫోరం రూ.60,000 జరిమానా విధించింది. 2018లో కార్తీక్ మోహన్ ఎర్నాకులం నుంచి చెన్నైకి టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే నిర్దేశించిన సమయం కన్నా దాదాపు 13 గంటల ఆలస్యంగా �
టోక్యో: జపాన్కు చెందిన రైలు డ్రైవర్ ఆ దేశ రైల్వేశాఖపై నష్టపరిహారం కేసు దాఖలు చేశాడు. రైలును నిమిషం ఆలస్యంగా నడిపినందుకు రైల్వే పశ్చిమ శాఖ సదరు డ్రైవర్ జీతాన్ని కట్ చేసింది. సుమారు 56 యెన్ల
న్యూఢిల్లీ: మన భారతీయ రైళ్ల గురించి తెలుసు కదా. అవి ఆలస్యం కాని రోజంటూ ఉండదు. అలా ఆలస్యమైన రైలు కారణంగా ఓ ప్రయాణికుడు తన ఫ్లైట్ మిస్ చేసుకున్నాడు. దీంతో సదరు ప్రయాణికునికి రూ.30 వేల పరిహారం చెల�