కంటి వెలుగు గొప్ప కార్యక్రమం అని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రేసింగ్ పోటీలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19, 20న ఇండియన్ రేసింగ్ ట్రయల్ రన్ లీగ్ జరుగబోతున్నది. అంతర్జాతీయంగా ఆదరణ పొందిన ఈ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లల్లో అభిమా�
హుస్నాబాద్ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. ఇక్కడి మెట్ట ప్రాంత వరప్రదాయిని గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఆదివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ సిద్దిపేట జిల్లా �
గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్న్ విజయవంతం కావడంతో మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. చూడలేమనుకున్న గోదారమ్మ నీటిని చూసి ఈ ప్రాంత జనం పులకరించింది. సాధ్యం కాదనుకున్న రి
దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మెట్ట ప్రాంత ప్రజల కల నెరవేరిందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ‘ఎన్నో ఏండ్లుగా గోదావరి నీళ్లు వస్తాయి.. మా పంటపొలాలకు సాగు నీరందుతుంది..’ పం టలు పుష్కలంగా పండుతాయ�
మంత్రి హరీశ్| మల్లన్న సాగర్ ట్రయల్ రన్పై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ స్వప్నం నెరవేరిందని, మల్లన్నసాగర్ కల సాకారమైందని అన్నారు. తెలంగాణ రైతాంగం ఆనందంతో మురిసిందని