Sand Mining | మాగనూరు మండల కేంద్రంలోని పెద్దవాగు బ్రిడ్జి సమీపంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పర్మిషన్ పేరిట ఇసుక ట్రాక్టర్లు తరలిస్తున్నారు. అయితే వాగులో ఎస్ఆర్ఏలను పెట్టి డాక్టర్ల లెక్కలు చూస్తూ ఉండేవారు. అయితే కొ�
వెంకటాపూర్,నారాయణపూర్ ఇసుక రీచ్ ల రద్దుపై మండల ప్రజలు, ట్రాక్టర్ యజమానులు మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. కామారెడ్డి -కరీంనగర్ ప్రధాన రహదారి పై తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా శుక్రవారం రాస్తారోకో చేశారు.
హుస్నాబాద్లోని పలు ఇండ్ల నిర్మాణాలకు మట్టిని తరలిస్తున్న తమను కొందరు విలేకరులు వేధింపులకు గురిచేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని హుస్నాబాద్ పట్టణ ట్రాక్టర్ యజమానుల సంఘం ఆధ్వర్యంలో గురువారం �