కరీంనగర్ నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలోని అధికారులు కలెక్షన్ కింగ్ల వ్యవహరిస్తున్నారని ప్రతి దరఖాస్తుకు డబ్బు లేకుండా ప్రొసీడింగ్స్ అందించడం లేదని మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఆరోపించారు.
రోడ్డును ఆక్రమించి ప్రహరీ నిర్మాణం ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించిన జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ సిబ్బందిపై కత్తితో దాడికి యత్నించిన ఘటనలో ఓ వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల�
మూసాపేట సరిల్ బాలాజీ నగర్ డివిజన్లో ఓ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం కోసం తప్పుడు పత్రాలతో అనుమతులు పొందాడని తెలిసిన జీహెచ్ఎంసీ యంత్రాంగం సదరు నిర్మాణంపై చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అనుమతులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడం కోసం కొత్తగా అమల్లోకి తెచ్చిన ‘బిల్డ్ నౌ’ విధానంపై రాష్ట్ర ప్రభుత్వంలో ఇంత వరకు కదలికలు లేవు. ఇందుకు సంబంధించి అధికారుల్లో ఎలాంటి