తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కొవిడ్ నిబంధనల మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిన్న 35,333 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 12,252 మంది తలనీలాలు సమ�
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.2.45 కోట్లు హుండీ రూపేణా ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 31,523 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 14,692 మంది తలనీలాలు సమర్పించుకున్నారని �
అమరావతి : నూతన సంవత్సరం తొలిరోజున తిరుమల తిరుపతి దేవస్థానానినికి రూ. 2. 15 కోట్లు కానుకల రూపేణా ఆదాయం వచ్చింది . శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు 36, 560 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో సినీ, రాజకీయ
తిరుమల : తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. నిన్న 31,815 మంది భక్తులు శ్రీ వారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కానుకల రూపేణా స�